Header Banner

gundlapadu murder: నిందితులపై కఠిన చర్యలకు రంగం సిద్ధం.. గుండ్లపాడు జంట హత్య కీలక మలుపు!

  Tue Jun 17, 2025 11:51        Politics

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామంలో గత నెల 24న జరిగిన టీడీపీ కార్యకర్తల జంట హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను పోలీసులు తాజాగా కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి అధికారికంగా కస్టడీకి తీసుకున్న పోలీసులు, నిన్న, ఇవాళ రెండు రోజులు పాటు రహస్య ప్రాంతంలో విచారణ చేపట్టారు. హత్యలకు గల అసలు కారణాలను తెలుసుకునే దిశగా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. రాజకీయం, పాత కక్షలు, వ్యక్తిగత విద్వేషాలే నేపథ్యమా అనే కోణాల్లో కూడా విచారణ సాగుతోంది. నిందితుల నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రత్యేక బృందాలు కూడ వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. టీడీపీ నేతలు ఈ హత్యలను రాజకీయ దాడిగా ఆరోపిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలువురు నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #gundlapadu #narasaraopet #guntur #district #murder #janta #hatya